తెనాలి త్రీటౌన్ పోలీస్స్టేషన్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఖాజా అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఖాజాకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన ఖాజా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. కాగా సీఐ వై.శ్రీనివాసరావు వేధింపులే కారణమని బంధువులు చెబుతున్నారు. 33వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అహ్మద్ సోదరుడు ఖాజా అని తెలిసింది.
No comments:
Post a Comment