పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

సారికది ఆత్మహత్యే: పోలీసుల నివేదిక

మాజీ ఎంపి రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యే అని పోలీసులు తెలిపారు. సారికతోపాటు ముగ్గ్గురు పిల్లలు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. వారిది ఆత్మహత్యగా పోలీసులు ప్రాథమికరిపోర్టులో పేర్కొన్నారు. 24 మందిని విచారణ చేసిన అనంతరం పోలీసులు ఈ నివేదికను తయారు చేశారు. అనిల్‌, సారిక వైవాహిక జీవిత వివరాలును అందులో పొందుపరిచారు. ఇదిలా ఉండగా వరంగల్‌ జిల్లా కోర్టులో రాజయ్య దంపతులు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలుచేశారు.

No comments:

Post a Comment