మొహాలీలో గెలిపించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
దక్షిణాఫ్రికాతో మొహాలీలో జరిగిన తొలిటెస్ట్లో భారత్ను గెలిపించిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు. మొత్తం ఎనిమిది వికెట్లు తీయడంతో పాటు 38 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు.
No comments:
Post a Comment