పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 22 February 2016

కెప్టెన్సీ హోదా మాత్రమే: రైనా


జట్టుకు సారథ్యం వహించడం కేవలం ఓ హోదా మాత్రమేనని గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా అన్నాడు. అన్నింటికంటే ముఖ్యమైంది మ్యాచ్‌లు గెలవడమేనని స్పష్టం చేశాడు. ‘నాయకత్వం నాకు హోదా మాత్రమే. నా ప్రదర్శనతో మ్యాచ్ గెలిస్తే చాలా సంతోషం. ఇప్పటికైతే ఆసియా కప్, ఆ తర్వాత టి20 వరల్డ్‌కప్‌పైనే దృష్టిపెట్టా. ఐపీఎల్‌కు ముందు గుజరాత్ దేశవాళీ ఆటగాళ్లతో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేస్తాం’ అని లయన్స్ జట్టు జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా రైనా వ్యాఖ్యానించాడు.

No comments:

Post a Comment