‘‘ఉపాధి లేకపోవడం వల్లనో, ఆకలిని తట్టుకోలేకో రైతులందరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. ఆత్మహత్యలు చేసుకోవడం ఓ ఫ్యాషన్గా ఉంది. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ఇస్తే... పొరుగు రాష్ర్టాల్లోని ప్రభుత్వాలు రూ.7లక్షలు ఇస్తున్నాయి. ఇలా పరిహారం ఇవ్వడంలో రాష్ర్టాలు పోటీ పడుతున్నాయి’’
- ఉత్తర ముంబై ఎంపీ గోపాల్ శెట్టి(బీజేపీ)
No comments:
Post a Comment