పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 13 November 2015

అధికారులపై టీడీపీ వర్గీయుల దాడి

డోన్ మద్యం టెండర్లు ఏకపక్షంగా జరగాలంటూ ఎక్సైజ్ అధికారులపై టీడీపీ వర్గీయులు గురువారం దాడికి దిగారు. దీంతో ఎక్సైజ్ కార్యలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో ముగ్గురు ఎక్పైజ్ అధికారులకు గాయాలయ్యాయి. 
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment