పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 13 November 2015

భారీ డంప్ స్వాధీనం

ఏవోబీలో భారీగా మావోయిస్టుల డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాపూట్ జిల్లా నారాయణ పట్నం బ్లాక్  కుంబర పుట్టి సమీపంలో డంప్ ఉందన్న సమాచారంతో.. కూంబింగ్ నిర్వహించిన పోలీసులు.. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు సీజ్ చేశారు. డంప్ లో రెండు ల్యాండ్ మైన్స్, పెద్ద ఎత్తున జిలిటెన్ స్టిక్స్, వైర్ కట్టలను స్వాధీనంచేసుకున్నారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.

No comments:

Post a Comment