పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Thursday, 5 November 2015

కుల బహిష్కరణ చేసిన గ్రామపెద్దలకు జైలుశిక్ష విధించిన కోర్టు

శ్రీకాకుళం: కుల బహిష్కరణ కేసులో కోర్టు గ్రామ పెద్దలకు షాకిచ్చింది. సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామ పెద్దలు ముగ్గురిని కుల బహిష్కరణ చేశారు. దీంతో వారు ఈ విషయంపై కోర్టుకెళ్లారు. దీంతో కోర్టు 10 మంది గ్రామ పెద్దలకు ఏడాది జైలు శిక్ష, రూ. 2వేలు చొప్పున జరిమానా విధించింది.

No comments:

Post a Comment