పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఎం.ఆంజనేయులు(26) అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సూరాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు ద్విచక్రవాహనంపై వస్తుండగా వెనుక వేపు నుంచి వేంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు
No comments:
Post a Comment